Kaveri Kurnool Bus Accident: దారుణం.. సజీవదహనమయిన 20 మంది.!

ABN, Publish Date - Oct 24 , 2025 | 10:20 AM

కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ టూ బెంగళూరుకు వెళ్తోన్న కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికిపైగా ప్రయాణికులు సజీవదహనమయ్యారు.

Updated at - Oct 24 , 2025 | 10:20 AM