Kaveri Kurnool Bus Accident: దారుణం.. సజీవదహనమయిన 20 మంది.!
ABN, Publish Date - Oct 24 , 2025 | 10:20 AM
కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ టూ బెంగళూరుకు వెళ్తోన్న కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికిపైగా ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
1/7
కర్నూలు జిల్లాలో కావేరీ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం
2/7
ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు
3/7
బస్సును బైకు ఢీకొట్టడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
4/7
20 మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం
5/7
ప్రమాదానికి గురైన బస్సు నెంబర్ DD01 N9490
6/7
కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఘటన
7/7
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం
Updated at - Oct 24 , 2025 | 10:20 AM