CM Chandrababu: చంద్రబాబు సమీక్ష.. అధికారులపై సీరియస్
ABN, Publish Date - Jan 27 , 2025 | 04:30 PM
రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై ప్రజల అభిప్రాయంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలు పథకాల్లో సిబ్బంది, ఉద్యోగుల నిర్వక్ష్యం, అవినీతిపై సర్వేల్లో ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది.
1/5
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు విషయంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..
2/5
పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై చంద్రబాబు రివ్యూ..
3/5
పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాలు, పాలసీలపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై చంద్రబాబు ఆరా..
4/5
పలు పథకాల లబ్ధిదారుల గుర్తింపు విషయంలో సిబ్బంది, ఉద్యోగుల నిర్వక్ష్యం, అవినీతిపై సర్వేల్లో ఫిర్యాదులు..
5/5
ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు పనిచేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
Updated at - Jan 27 , 2025 | 04:37 PM