CM Chandrababu: తుఫాన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Oct 29 , 2025 | 03:47 PM
మొంథా తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోంది. బాధితులకు నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా, తుఫాన్ బాధితుల కుటుంబానికి రూ.3 వేల చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తోంది.
1/5
మొంథా తుఫాన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు
2/5
తుఫాను బాధితులకు నిత్యావసరాలు పంపిణీకి ఏపీ ప్రభుత్వం నిర్ణయం
3/5
తుఫాన్ బాధితుల కుటుంబానికి రూ.3 వేల చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం
4/5
మత్య్సకారులకు ఉచితంగా 50 కిలోల బియ్యం సరఫరా చేయాలని ఆదేశం
5/5
తుఫాను బాధితులకు అన్నీ విధాలుగా అండగా ఉంటోన్న కూటమి ప్రభుత్వం
Updated at - Oct 29 , 2025 | 03:49 PM