Chandrababu Naidu Meets: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

ABN, Publish Date - Sep 30 , 2025 | 03:17 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 30న భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థిక సహాయం వంటి పలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం సహా పలు విషయాలను ప్రస్తావించారు.

Updated at - Sep 30 , 2025 | 03:20 PM