Chandrababu Naidu Meets: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ
ABN, Publish Date - Sep 30 , 2025 | 03:17 PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 30న భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థిక సహాయం వంటి పలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం సహా పలు విషయాలను ప్రస్తావించారు.
1/4
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ
2/4
ఆమెకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించిన చంద్రబాబు
3/4
భేటీ సమయంలో రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థిక సహాయం వంటి పలు అంశాలపై చర్చించారు
4/4
పోలవరం ప్రాజెక్టు సహా ఆర్థిక సహాయం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం
Updated at - Sep 30 , 2025 | 03:20 PM