పేదల సేవలో కార్యక్రమంలో చంద్రబాబు
ABN, Publish Date - Mar 01 , 2025 | 05:51 PM
చిత్తూరు జిల్లా, జీడీనెల్లూరులో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించిన సీఎం అనంతరం రైతులకు సూక్ష్మసేద్యం పరికరాలు అందించారు.

చిత్తూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

జీడీ నెల్లూరు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

10 సూత్రాల అంశంపై ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించిన చంద్రబాబు

రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు

రైతులకు సూక్ష్మసేద్యం పరికరాలు అందించిన సీఎం చంద్రబాబు.
Updated at - Mar 01 , 2025 | 05:52 PM