పేదల సేవలో కార్యక్రమంలో చంద్రబాబు

ABN, Publish Date - Mar 01 , 2025 | 05:51 PM

చిత్తూరు జిల్లా, జీడీనెల్లూరులో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించిన సీఎం అనంతరం రైతులకు సూక్ష్మసేద్యం పరికరాలు అందించారు.

Updated at - Mar 01 , 2025 | 05:52 PM