CII Partnership Summit 2025: విశాఖలో ఘనంగా ప్రారంభమైన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్
ABN, Publish Date - Nov 14 , 2025 | 01:44 PM
విశాఖలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఏపీలో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి భూమి కొరత లేదని, వారికి వేగంగా భూములు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
1/7
విశాఖలో ఘనంగా ప్రారంభమైన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్
2/7
సదస్సును ప్రారంభించిన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్
3/7
ఏపీ అభివృద్ధిలో కీలకం కానున్న విశాఖ భాగస్వామ్య సదస్సు
4/7
ఏపీలో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి భూమి కొరత లేదని, వారికి వేగంగా భూములు కేటాయిస్తున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
5/7
రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ధీమా వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్
6/7
భాగస్వామ్య సదస్సుకు ముందురోజే భారీగా ఎంవోయూలు
7/7
25 సెషన్లలో వివిధ అంశాలపై కీలక చర్చలు
Updated at - Nov 14 , 2025 | 01:49 PM