Padma Awards 2025: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
ABN , Publish Date - Jan 25 , 2025 | 07:54 PM
Padma Awards 2025: కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పద్మ పురస్కారాలు ప్రకటించింది. పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
Padma Awards 2025: కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పద్మ పురస్కారాలు ప్రకటించింది. 30 మందిని పద్మ శ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. వారి పేర్లను విడుదల చేసింది.
పద్మశ్రీ అవార్డులు
1. జోనస్ మాశెట్టి (వేదాంత గురు) - బ్రెజిల్
2. హర్వీందర్సింగ్ (పారాలింపియన్ గోల్డ్మెడల్ విన్నర్) - హరియాణా
3. భీమ్ సింగ్ భవేష్ (సోషల్వర్క్) - బిహార్
4. పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు)- పుదుచ్చేరి
5. ఎల్.హంగ్థింగ్ (వ్యవసాయం-పండ్లు)- నాగాలాండ్
6. హ్యూ, కొల్లీన్ గాంట్జర్ (సాహిత్యం, విద్య -ట్రావెల్) ఉత్తరాఖండ్
7. గోకుల్ చంద్ర దాస్ (కళలు)- పశ్చిమ బెంగాల్
8. వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు) - కర్ణాటక
9. హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) - హిమాచల్ ప్రదేశ్
10. జుమ్దే యోమ్గామ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్ ప్రదేశ్
11. విలాస్ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) - మహారాష్ట్ర
12. లిబియా లోబో సర్దేశాయ్ (స్వాతంత్ర్య సమరయోధురాలు) - గోవా
13. నిర్మలా దేవి (చేతి వృత్తులు) - బిహార్
14. జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు)- అస్సాం
15. సురేశ్ సోనీ (సోషల్వర్క్- పేదల వైద్యుడు)- గుజరాత్
16. రాధా బహిన్ భట్ (సామాజిక కార్యకర్త)- ఉత్తరాఖండ్
17. పాండి రామ్ మాండవి (కళాకారుడు) - ఛత్తీస్గఢ్
18. నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) - నేపాల్
19. షేఖా ఎ.జె. అల్ సబాహ్ (యోగా)- కువైట్
20. సాల్లీ హోల్కర్ (చేనేత)- మధ్యప్రదేశ్
21. మారుతీ భుజరంగ్రావు చిటమ్పల్లి (సాంస్కృతికం, విద్య)- మహారాష్ట్ర
22. పర్మార్ లావ్జీభాయ్ నాగ్జీభాయ్ (చేనేత)- గుజరాత్
23. వేలు ఆసన్ (డప్పు వాద్యకారుడు) - తమిళనాడు
24. భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర (తోలుబొమ్మలాట) - కర్ణాటక
25. బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు) - మధ్యప్రదేశ్
26. విజయలక్ష్మి దేశ్మానే (వైద్యం)- కర్ణాటక
27. నీర్జా భట్లా (గైనకాలజీ) - దిల్లీ
28. జగదీశ్ జోషిలా (సాహిత్యం)- మధ్యప్రదేశ్
29. చైత్రం దేవ్చంద్ పవార్ (పర్యావరణ పరిరక్షణ)- మహారాష్ట్ర
30. బతూల్ బేగమ్ (జానపద కళాకారిణి) - రాజస్థాన్