Baloch Liberation Army: పాక్లో ప్రభుత్వ ఆఫీసులకు బీఎల్ఏ నిప్పు
ABN , Publish Date - May 05 , 2025 | 04:36 AM
భారత్తో ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్లో బీఎల్ఏ మిలిటెంట్ల దాడులు పెరుగుతున్నాయి. బలూచిస్థాన్లో ప్రభుత్వ భవనాలు దహనమవుతూ, ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
ఇస్లామాబాద్, మే 4: భారత్తో ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్ల దాడులు దాయాది దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బలూచిస్థాన్లోని కలాత్ జిల్లా మంగోచర్ ప్రాంతంలో మిలిటెంట్లు పలు ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు. జ్యుడీషియల్ కాంప్లెక్స్, పాక్ జాతీయ బ్యాంక్లకు నిప్పుపెట్టారు. తుపాకులతో వచ్చిన 40 మంది బీఎల్ఏ మిలిటెంట్లు క్వెట్టా-కరాచీ హైవేపై రాకపోకలను అడ్డుకున్నారు.
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
For National News And Telugu News