Share News

Tirumala: శ్రీవారికి 3 కేజీల 860 గ్రా. బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం కానుక

ABN , Publish Date - Sep 24 , 2025 | 08:50 PM

తిరుమల శ్రీవారికి 3 కేజీల 860 గ్రా. బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం ఇవాళ కానుకగా సమర్పించారు. శ్రీ వేంకటేశ్వరుని భక్తులైన వైజాగ్ కు చెందిన హిందుస్థాన్ ఎంటర్‌ ప్రైజ్ ఎండి పువ్వాడ మస్తాన్ రావు, కుంకుమ రేఖ దంపతులు..

Tirumala: శ్రీవారికి 3 కేజీల 860 గ్రా. బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం కానుక
Tirumala Golden Yajnopavita

తిరుమల, సెప్టెంబర్ 24 : తిరుమల శ్రీవారికి 3 కేజీల 860 గ్రాముల బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం ఇవాళ కానుకగా సమర్పించారు. శ్రీ వేంకటేశ్వరుని భక్తులైన వైజాగ్ కు చెందిన హిందుస్థాన్ ఎంటర్‌ ప్రైజ్ ఎండి పువ్వాడ మస్తాన్ రావు, కుంకుమ రేఖ దంపతులు స్వామి వారికి ఈ కానుకను అందజేశారు. దీని విలువ 3.86 కోట్లు. 3 కేజీల 860 గ్రాముల బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని.. రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు దాతలు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు

For More AP News And Telugu News

Updated Date - Sep 24 , 2025 | 08:58 PM