Narendra Modi meeting: నేడు ప్రధానితో లోకేశ్ కుటుంబం భేటీ
ABN , Publish Date - May 17 , 2025 | 04:04 AM
మంత్రి లోకేశ్ ప్రధాన మంత్రి మోదీతో శనివారం సాయంత్రం భేటీ కానున్నారు. అనంతపురం పర్యటనను అర్థాంతరంగా ముగించి, శుక్రవారం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు.
అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): మంత్రి లోకేశ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. శనివారం సాయంత్రం ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు కావడంతో అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన అర్థాంతరంగా పర్యటన ముగించుకుని శుక్రవారం హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడి నుంచి శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి లోకేశ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News