Share News

Gotipati Ravi Kumar: ఖరీఫ్‌ నాటికి మెరుగైన విద్యుత్‌ సరఫరా

ABN , Publish Date - Apr 30 , 2025 | 06:08 AM

ఈ ఏడాది ఖరీఫ్‌ నాటికి వ్యవసాయానికి మెరుగైన విద్యుత్‌ సరఫరా అందేలా కరెంటు పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు.

Gotipati Ravi Kumar: ఖరీఫ్‌ నాటికి మెరుగైన విద్యుత్‌ సరఫరా

  • మంత్రి గొట్టిపాటి

అమరావతి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖరీఫ్‌ నాటికి వ్యవసాయానికి మెరుగైన విద్యుత్‌ సరఫరా జరిగేలా కరెంటు పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలని జలవనరులు, విద్యుత్‌ సంస్థల అధికారులను విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.


ఇవి కూడా చదవండి

AP Govt: ‘వేస్ట్ మేనేజ్‌మెంట్‌’పై కీలక ఒప్పందం

Gorantla Madhav: ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకొంటున్న ప్రజలు

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

For More AP News and Telugu News

Updated Date - Apr 30 , 2025 | 06:08 AM