Share News

APTF: జాబితాను బహిర్గతం చేయాలి

ABN , Publish Date - Aug 29 , 2025 | 04:10 AM

డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సిన అభ్యర్థుల జాబితాలను బహిర్గతం చేయాలని...

APTF: జాబితాను బహిర్గతం చేయాలి

అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సిన అభ్యర్థుల జాబితాలను బహిర్గతం చేయాలని ఏపీటీఎఫ్‌-1938 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్‌.చిరంజీవి డిమాండ్‌ చేశారు. జాబితాలను బయటపెట్టకపోవడం వల్ల ఏ కేటగిరీలో ఎంత వరకు పిలిచారో, రోస్టర్‌, కటాఫ్‌ మార్కులు తెలియక అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని, ఇది అనుమానాలకు దారితీస్తోందన్నారు.


ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 04:10 AM