చిత్తూరులో చక్రం తిప్పిన సీకే బాబు

ABN, Publish Date - May 30 , 2024 | 08:20 AM

చిత్తూరు: ఇటీవల జరిగిన ఎన్నికల్లో చిత్తూరులో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అలియాస్ జయచంద్రారెడ్డి చక్రం తిప్పారు. తెలుగుదేశంలో కీలక నేతగా.. ఆ పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ గెలుపుకోసం కృషి చేశారనే ప్రచారం జరుగుతోంది.

చిత్తూరు: ఇటీవల జరిగిన ఎన్నికల్లో చిత్తూరులో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అలియాస్ జయచంద్రారెడ్డి చక్రం తిప్పారు. తెలుగుదేశంలో కీలక నేతగా.. ఆ పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ గెలుపుకోసం కృషి చేశారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సైకిల్ పార్టీ క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. మళ్లీ ఈ ఎన్నికల్లో యాక్టీవ్‌గా మారి వైసీపీని ఇరుకున పెట్టారనే టాక్ ఉంది. చిత్తూరులో సీకే బాబు రాజకీయ చాణక్యంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్ స్టోరీ..


ఈ వార్తలు కూడా చదవండి..

బయటపడుతున్న జగన్ మాయలు..

సర్వేల అలజడి.. వైసీపీ నేతల్లో టెన్షన్..

జగన్‌పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 30 , 2024 | 08:21 AM