తుంగభద్ర గేటు మరమ్మతులు ప్రారంభం..

ABN, Publish Date - Aug 13 , 2024 | 09:09 AM

కర్నూలు: కర్నాటక, ఆంధ్రా, తెలంగాణ రైతుల ప్రాణధారమైన తుంగభద్ర డ్యామ్ గేటు మరమ్మతుల్లో ప్రాజెక్టు బోర్డు కర్నాటక, ఆంధ్రా ఇంజనీరింగ్ నిపుణులు నిమగ్నమయ్యారు. 19 గేటు స్థానంలో తాత్కాలికంగా స్టాఫ్ లాక్ గేటు అమర్చి దానిని పూర్తిగా మూసివేయాలని నిర్ణయించారు.

కర్నూలు: కర్నాటక, ఆంధ్రా, తెలంగాణ రైతుల ప్రాణధారమైన తుంగభద్ర డ్యామ్ గేటు మరమ్మతుల్లో ప్రాజెక్టు బోర్డు కర్నాటక, ఆంధ్రా ఇంజనీరింగ్ నిపుణులు నిమగ్నమయ్యారు. 19 గేటు స్థానంలో తాత్కాలికంగా స్టాఫ్ లాక్ గేటు అమర్చి దానిని పూర్తిగా మూసివేయాలని నిర్ణయించారు. తుంగభద్ర బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. మరమ్మతులపై హైదరాబాద్‌కు చెందిన ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కనకయ్య నాయుడు, కర్నాటక నిపుణుల ఆధ్వర్యంలో సమాలోచనలు జరిపింది. డ్యామ్ సమీపంలోని ఓ వర్క్ షాపులో స్టాఫ్ లాక్ గేటు తయారు చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వెంటాడుతున్న వైసీపీ మిగిల్చిన పాపాలు...

గ్రేటర్‌లో అవినీతి జలగలు..

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

విద్యార్థుల మరణాల మిస్టరీ వీడుతుందా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 13 , 2024 | 09:09 AM