జానీ మాస్టర్ కేసులో బాధితురాలి సేట్మెంట్ రికార్డ్..

ABN, Publish Date - Sep 18 , 2024 | 02:15 PM

అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. నార్సింగి పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు.

హైదరాబాద్: అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. నార్సింగి పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, బాధితురాలి స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. మరోవైపు సఖీ, భరోసా బృందాలు కూడా ఆమె నుంచి సమాచారం సేకరించాయి. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో యువతికి ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మరికొన్ని ఆధారాల కోసం ఇవాళ(బుధవారం) బాధితురాలి ఇంటికి పోలీసులు వెళ్లనున్నారు. అనంతరం కుటుంబసభ్యులను నుంచీ మరికొంత సమాచారం సేకరించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సుప్రీం తీర్పు హైడ్రాకు వర్తించదు: రంగనాథ్

జగన్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా..

కూటమి ఎమ్మెల్యేలతో నేడు సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ

ఆ ఒక్క మాటతో కారు పార్టీకి కోలుకోలేని దెబ్బ ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 18 , 2024 | 02:15 PM