కర్నాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ABN, Publish Date - Jun 16 , 2024 | 09:16 AM

కర్నాటక: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు పెట్రో వాత వడ్డించింది. లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అతి కొద్ది రోజుల్లోనే సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

కర్నాటక: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు పెట్రో వాత వడ్డించింది. లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అతి కొద్ది రోజుల్లోనే సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల తర్వాత పెట్రో ధరలు పెరుగుతాయన్న అనుమానాలు చాలా మందిలో తలెత్తింది. అయితే ఇటీవల పెట్రోలియం మంత్రి కూడా పెట్రో ధరలపై స్పందించారు. ధరలు పెంచే అవకాశాలు లేవని ప్రకటించారు. కానీ కర్నాటకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారు..

కేసీఆర్ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు..

మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మరో సంచలన పోస్ట్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 16 , 2024 | 09:16 AM