మంచు ఫ్యామిలీలో ఆస్తుల గొడవ..
ABN, Publish Date - Dec 08 , 2024 | 01:38 PM
పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచు మోహన్ బాబు నివాసం ఉంటుంది. అయితే తండ్రీ కొడుకులు మోహన్ బాబు, మనోజ్ స్కూల్స్, ఆస్తుల పంపకాల వ్యవహారంలో అక్కడ చర్చించుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మోహన్ బాబు అనుచరుడు వినయ్ తనపై దాడి చేశాడని మంచు మనోజ్ తెలిపారు.
హైదరాబాద్: మంచు ఫ్యామిలీలో ఆస్తుల గొడవ జరుగుతోంది. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ తెలిపారు. ఆస్తుల వ్యవహారంలో తనపై దాడి జరిగిందంటూ మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. తన తండ్రి మోహన్ బాబు తన అనుచరులతో తనపై దాడి చేయించారని, ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మనోజ్ సష్టం చేశారు.
పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచు మోహన్ బాబు నివాసం ఉంటుంది. అయితే తండ్రీ కొడుకులు మోహన్ బాబు, మనోజ్ స్కూల్స్, ఆస్తుల పంపకాల వ్యవహారంలో అక్కడ చర్చించుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మోహన్ బాబు అనుచరుడు వినయ్ తనపై దాడి చేశాడని మంచు మనోజ్ తెలిపారు. వినయ్ అనే వ్యక్తి విద్యా నికేతన్ సంస్థలో కీలక పదవిలో ఉన్నాడు. వినయ్తో పాటు మరికొంత మంది తనపై దాడి చేసినట్లు మనోజ్ చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయసాయి బెదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తే, భయపడతారా..
వైఎస్సార్సీపీ పాపాల చిట్టా రెడి..
బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్పై మావోయిస్టుల దాడి
కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 08 , 2024 | 01:38 PM