ఓటమికి కారణం మీరే: కేటీఆర్
ABN, Publish Date - Apr 30 , 2024 | 09:44 AM
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. కారు పార్టీని ప్రజలు ఓడించలేదని మనకు మనమే ఓడించుకున్నామన్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. కారు పార్టీని ప్రజలు ఓడించలేదని మనకు మనమే ఓడించుకున్నామన్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. వేములవాడ నియోజవర్గంలో లక్ష్మీనరసింహరావు ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమంటూ కేటీఆర్ చేసిన విమర్శలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. దీంతో కారు పార్టీ కీలక నేతలు అవాక్కయ్యారు. ఇటీవల వేములవాడలో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలోనే కేటీఆర్ పార్టీ నేతల వైఖరిని తప్పుపట్టారు. క్యాడర్లో సఖ్యత లేకపోవడం ఈ గోలతోనే ఈ సీటును కోల్పోయామన్న కామెంట్స్ వైరల్గా మారాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
కూటమి మేనిఫెస్టో నేడు విడుదల..
జహీరాబాద్లో నేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Apr 30 , 2024 | 09:48 AM