అమిత్‌షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

ABN, Publish Date - Dec 18 , 2024 | 02:04 PM

న్యూఢిల్లీ: రాజ్యాంగంపై చర్చ సందర్భంగా నిన్న రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగానికి వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: రాజ్యాంగంపై చర్చ సందర్భంగా నిన్న రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగానికి వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. నిన్న తన ప్రసంగంలో అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించారని ఎంపీలు ఆరోపించారు. రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గే సహా కాంగ్రెస్ ఎంపీలంతా అంబేద్కర్ ఫోటోను పట్టుకుని అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జోగి రమేష్ ఘటనపై టీడీపీ నేత కొనకళ్ల వివరణ..

పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది

శిల్పా రవిపై రెచ్చి పోయిన పుష్పా ఫ్యాన్స్

హైదరాబాద్‌లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు..

నకరేకల్లు డబుల్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 18 , 2024 | 02:05 PM