నేటి నుంచి సీఎం జిల్లాల పర్యటన
ABN, Publish Date - Jul 09 , 2024 | 10:35 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి మంగళవారం నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పరిపాలన, అభివృద్ధిపై దృష్టి పెట్టారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి మంగళవారం నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పరిపాలన, అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇదే క్రమంలో ఇప్పుడు తన సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల్లో పర్యటన ప్రారంభిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు పార్టీని పటిష్టం చేసే బాధ్యతలను రేవంత్ రెడ్డే స్వయంగా పర్యవేక్షించాలని హైకమాండ్ సూచించినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి జిల్లాల పర్యటలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఏం చేయాలో స్థానిక నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం
ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్యే..?
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన నేడు..
ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jul 09 , 2024 | 10:35 AM