ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు బిజి బిజీ..
ABN, Publish Date - Jul 05 , 2024 | 09:56 AM
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజి బిజీగా ఉన్నారు. బుధవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు గురువారం ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. శుక్రవారం కూడా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజి బిజీగా ఉన్నారు. బుధవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు గురువారం ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. శుక్రవారం కూడా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కాసేట్లో నీతిఅయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మన్యంతో భేటీ అవుతారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్తో సమావేశమవుతారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా, సామాజిక న్యాయ మంత్రి రామ్దాస్ అథవలేతోపాటు జపాన్ రాయబారి సుజికీ, హిరోషీలను కూడా చంద్రబాబు కలుస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో భారీగా ఇసుక దోపిడీ..
వైసీపీ నేతల బంధువులకే మార్కులు..
జగన్కు మాజీ మంత్రి బిగ్ షాక్?
అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఐ పెట్టుబడులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jul 05 , 2024 | 09:56 AM