పార్లమెంట్ ఆవరణలో సరదా సన్నివేశం...

ABN, Publish Date - Dec 09 , 2024 | 01:53 PM

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ భవనం వెలుపల ఓ సరదా సన్నివేశం జరిగింది. సమావేశాలు ప్రారంభానికి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఎంపీలు అదానీ అంశంపై నిరసనకు దిగారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ భవనం వెలుపల ఓ సరదా సన్నివేశం జరిగింది. సమావేశాలు ప్రారంభానికి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఎంపీలు అదానీ అంశంపై నిరసనకు దిగారు. అదానీ, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎంపీలు అదానీ.. మోదీలను అనుకరిస్తూ మాట్లాడారు. వారి సంభాషణను రాహుల్ గాంధీ రికార్డు చేస్తూ.. నవ్వులు చిందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విజయసాయి నిన్ను వదిలిపెట్ట..: అనిత

జగన్‌కు రూ. 3100 కోట్ల ముడుపులు..

కుక్కల విద్యాసాగర్‌కు షరతులతో కూడిన బెయిల్

ABN Live: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

డిసెంబర్ 9కి తెలంగాణలో చాలా ప్రత్యేకతలు.. ఏంటంటే..

నందికొట్కూరు బైరెడ్డినగర్‌లో దారుణం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 09 , 2024 | 01:53 PM