Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

TS News: ముగ్గురు పిల్లలను చంపి చెట్టుకు ఉరి వేసుకున్న తండ్రి

ABN , Publish Date - Mar 04 , 2024 | 09:19 AM

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో అప్పుల బాధతో రవి (35)అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా స్వగ్రామంతో పాటు ఇతర గ్రామాల ప్రజల వద్ద నుంచి మనీ స్కాం నిర్వహిస్తూ వెయ్యికి 3000.. లక్షకు 58 రోజులకు 5 లక్షలు ఇప్పిస్తానంటూ డబ్బులు కట్టించాడు. తీరా చూస్తే డబ్బులు రాలేదు.

TS News: ముగ్గురు పిల్లలను చంపి చెట్టుకు ఉరి వేసుకున్న తండ్రి

రంగారెడ్డి: రంగారెడ్డి (Rangareddy) జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో అప్పుల బాధతో రవి (35)అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా స్వగ్రామంతో పాటు ఇతర గ్రామాల ప్రజల వద్ద నుంచి మనీ స్కాం (Money Scam) నిర్వహిస్తూ వెయ్యికి 3000.. లక్షకు 58 రోజులకు 5 లక్షలు ఇప్పిస్తానంటూ డబ్బులు కట్టించాడు. తీరా చూస్తే డబ్బులు రాలేదు. దీంతో డబ్బు కట్టిన ప్రజలు ఇంటికి రావడంతో ఏం చేయాలో తోచక ఇంట్లో పిల్లలను చంపి రవి కూడా పంట పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated Date - Mar 04 , 2024 | 09:19 AM