Share News

Kishan Reddy: హైదరాబాద్, సనత్‌నగర్‌లో కిషన్ రెడ్డి పర్యటన

ABN , Publish Date - Feb 11 , 2024 | 11:40 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు.

Kishan Reddy: హైదరాబాద్, సనత్‌నగర్‌లో  కిషన్ రెడ్డి పర్యటన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. మోండా మార్కెట్ ప్రభుత్వ పాఠశాల, మోండా మార్కెట్ డివిజన్; యాదయ్య మెమోరియల్ హైదర్‌బస్తీ (బోటోనీ స్కూల్), రాంగోపాల్‌పేట డివిజన్; చుట్టాల బస్తీ నల్లగుట్ట, రాంగోపాల్‌పేట డివిజన్; పాత పాటిగట్ట బస్తీ, బేగంపేట డివిజన్; బల్కంపేట్ బస్తీ, అమీర్‌పేట్ డివిజన్; బల్కంపేట్ స్మశాన వాటిక, అమీర్‌పేట్ డివిజన్‌లలో పర్యటించారు.

Updated Date - Feb 11 , 2024 | 11:40 AM