Share News

Oyo Hotel: ఓయో హోటల్‌ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Jun 17 , 2024 | 08:16 AM

మాదాపూర్‌లో సాయి అనే యువకుడి అనుమానాస్పద మృతి చెందాడు. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని ఓయో హోటల్ ఆరవ అంతస్తుపై నుంచి దూకి మృతి చెందాడు. మృతుడు అనంతపురం జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ ఇటీవలే ప్రిలిమ్స్ పరీక్ష్ రాసి మెయిన్స్‌కు సాయి సిద్ధం అవుతున్నాడు.

Oyo Hotel: ఓయో హోటల్‌ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్: మాదాపూర్‌లో సాయి అనే యువకుడి అనుమానాస్పద మృతి చెందాడు. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని ఓయో హోటల్ ఆరవ అంతస్తుపై నుంచి దూకి మృతి చెందాడు. మృతుడు అనంతపురం జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ ఇటీవలే ప్రిలిమ్స్ పరీక్ష్ రాసి మెయిన్స్‌కు సాయి సిద్ధం అవుతున్నాడు. ఓయో రూంలో నలుగురు ఫ్రెండ్స్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయి అనే యువకుడిది ఆత్మహత్యా? లేదంటే స్నేహితులు కావాలనే పైనుంచి తోసేశారా? అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Jun 17 , 2024 | 08:16 AM