Share News

IPL 2024: ధాటిగా ఆడిన గుజరాత్ టైటాన్స్.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే..?

ABN , Publish Date - Apr 10 , 2024 | 09:34 PM

ఐపీఎల్ 2024 సీజన్‌కు మంచి ఊపు వచ్చింది. ఏ మ్యాచ్ అయినా సరే కనీసం 180 నుంచి 200 పరుగులు కొడుతున్నారు. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్ ధాటిగా ఆడారు.

 IPL 2024: ధాటిగా ఆడిన గుజరాత్ టైటాన్స్.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే..?
Rajasthan Royals Target Is 197

ఐపీఎల్ 2024 (IPL) సీజన్‌కు మంచి ఊపు వచ్చింది. ఏ మ్యాచ్ అయినా సరే కనీసం 180 నుంచి 200 పరుగులు కొడుతున్నారు. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్ ధాటిగా ఆడారు. 76 పరుగులు చేసి పరాగ్ ఔట్ ఆగా.. ఇన్నింగ్స్ చివరి వరకు ఉన్న శాంసన్ 68 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉంచింది. గుజరాత్ జట్టులో ఓపెనర్లు ఇద్దరు నిరాశ పరిచారు. జైశ్వాల్ 24 పరుగులు చేసి వెనుదిరిగారు. బట్లర్ 8 పరుగుల చేసి ఔటయ్యాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం

Updated Date - Apr 10 , 2024 | 09:35 PM