Share News

Chennai: అత్తాకోడళ్లు ఒకరికొకరు తినిపించుకుంటే భోజనం ఫ్రీ..

ABN , Publish Date - Mar 10 , 2024 | 11:27 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పలు సంస్థలు వినూత్నంగా నిర్వహించాయి. ఆ క్రమంలో, కళ్లకుర్చిలోని ఓ హోటల్‌ ఈ దినోత్సవం సం దర్భంగా ప్రత్యేక ఆఫర్‌ ప్రక టించింది.

Chennai: అత్తాకోడళ్లు ఒకరికొకరు తినిపించుకుంటే భోజనం ఫ్రీ..

చెన్నై: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పలు సంస్థలు వినూత్నంగా నిర్వహించాయి. ఆ క్రమంలో, కళ్లకుర్చిలోని ఓ హోటల్‌ ఈ దినోత్సవం సం దర్భంగా ప్రత్యేక ఆఫర్‌ ప్రక టించింది. అత్తాకోడలు ఒకరికొకరు తినిపించుకుంటే టిఫిన్‌, భోజనం ఉచితమని ప్రకటించింది. ఈ ఆఫర్‌ 12వ తేది వరకు ఉంటుందని నిర్వా హకులు ప్రకటించారు. దీంతో పలువురు అత్తాకోడళ్లు హోటల్‌కు వెళ్లి ఒకరి కొకరు తినిపించుకొనే దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated Date - Mar 10 , 2024 | 11:27 AM