Devinavaratri: కరెన్సీ నోట్లతో మెరిపోతున్న అమ్మవారు.. ఎక్కడంటే
ABN, Publish Date - Oct 08 , 2024 | 03:20 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ప్రతీరోజు ఒక్కో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆరవరోజైన ఈరోజు మహాలక్ష్మీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఈ అలంకరణ కోసం 3 కోట్ల 33 లక్షల కొత్త కరెన్సీ నోట్లు ఉత్సవ కమిటీ ఉపయోగించింది.
1/9
అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి.
2/9
ప్రతీరోజు ఒక్కో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
3/9
ఆరవరోజైన ఈరోజు మహాలక్ష్మీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
4/9
ముఖ్యంగా కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా అలంకరించారు.
5/9
ఈ అలంకరణ కోసం 3 కోట్ల 33 లక్షల కొత్త కరెన్సీ నోట్లు ఉత్సవ కమిటీ ఉపయోగించింది.
6/9
50, 100, 200, 500 నోట్లను అమ్మవారి అలంకరణకు వినియోగించారు.
7/9
అంతేకాదు ఆలయాన్ని కరెన్సీ నోట్లతో అందంగా ముస్తాబు చేశారు. అచ్చం పులాకృతిలో ఉండేలా నోట్లను అక్కడ ఏర్పాటు చేశారు.
8/9
రంగు రంగు పూల మాదిరిగానే కరెన్సీ నోట్లు చూపరులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
9/9
కరెన్సీ నోట్ల అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.
Updated at - Oct 08 , 2024 | 03:20 PM