Vijayawada: 72 అడుగుల డూండీ గణేష్ నిమర్జనం
ABN, Publish Date - Sep 29 , 2024 | 08:00 AM
విజయవాడ: నగరంలోని లేబరు కాలనీ మైదానంలో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలోని 72 అడుగుల భారీ మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. శనివారం నిమజ్జనం చేశారు. ఈ భారీ గణనాథునికి నివేదించిన లడ్డూ రికార్డు స్థాయిలో రూ.16 లక్షలు పలికింది. కామకోటినగర్కు చెందిన నక్కా బాలాజీ అనే వ్యక్తి వేలంలో ఈ లడ్డూను దక్కించుకున్నారు.
1/5
విజయవాడ, లేబరు కాలనీ మైదానంలో 72 అడుగుల భారీ మట్టి గణపతిని ప్రతిష్ఠించిన డూండీ గణేష్ సేవా సమితి..
2/5
వేలంలో రూ.16 లక్షలు పలికిన గణపతి లడ్డూను తీసుకువెళుతున్న భక్తులు..
3/5
72 అడుగుల భారీ మహా గణపతికి గుమ్మడికాయతో దిష్టి తీస్తున్న భక్తులు..
4/5
మహా గణపతికి హారతి ఇస్తున్న మహిళా భక్తులు..
5/5
72 అడుగుల భారీ మట్టి గణపతి నిమజ్జనానికి భారీగా తరలి వచ్చిన వేలాదిమంది భక్తులు..
Updated at - Sep 29 , 2024 | 08:00 AM