AP News: కరెంట్ సరఫరాలో అంతరాయం.. నిలదీద్దామని సబ్ స్టేషన్లోకి వెళితే మైండ్ బ్లాక్ అయ్యే సీన్..
ABN , Publish Date - May 29 , 2024 | 12:36 PM
జంగారెడ్డిగూడెం.. పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు తాజాగా వెలుగు చూశాయి. తెల్లవారుజాము నుంచి కరెంట్ సరఫరాలో ఒకటే అంతరాయం. స్థానికులకు విసుగొచ్చింది. ఈ క్రమంలోనే తాడో పేడో తేల్చుకోవాలని పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్ స్టేషన్కు వెళ్లారు. అక్కడకు వెళ్లి చూసిన స్థానికులకు మైండ్ బ్లాక్ అయినంత పనైంది.
ఏలూరు: జంగారెడ్డిగూడెం.. పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు తాజాగా వెలుగు చూశాయి. తెల్లవారుజాము నుంచి కరెంట్ సరఫరాలో ఒకటే అంతరాయం. స్థానికులకు విసుగొచ్చింది. ఈ క్రమంలోనే తాడో పేడో తేల్చుకోవాలని పర్రెడ్డి గూడెం విద్యుత్ సబ్ స్టేషన్కు వెళ్లారు. అక్కడకు వెళ్లి చూసిన స్థానికులకు మైండ్ బ్లాక్ అయినంత పనైంది. అసలు ఏం జరిగింది? ఎందుకు స్థానికులు అంత షాక్ అయ్యారు అంటారా?
Hyderabad: నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే...
విధులలో ఎప్పటికప్పుడు అలెర్ట్గా ఉండాల్సిన షిఫ్ట్ ఆపరేటర్.. పనిని గాలికొదిలేసి సబ్ స్టేషన్లో ఒక మహిళతో నగ్నంగా నిద్రిస్తున్నాడు. కరెంట్ సరఫరాలో కోతలేంటని నిలదీద్దామని ఆవేశంగా వెళ్లిన స్థానికులు ఈ సీన్ చూసి షాక్ అయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సబ్ స్టేషన్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన షిఫ్ట్ ఆపరేటర్గా మహేశ్వర రెడ్డి అనే వ్యక్తి పని చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అతడిని సస్పెండ్ చేశారు.
ఇదికూడా చదవండి:
Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest AP News and Telugu News