Share News

Hyderabad: ప్రగతి భవన్ చూసేందుకు వచ్చిన కామన్ పబ్లిక్

ABN , First Publish Date - 2023-12-03T15:59:37+05:30 IST

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని తెలియడంతో ప్రగతి భవన్‌ను చూసేందుకు కామన్ పబ్లిక్ వస్తున్నారు. మెదక్ జిల్లా శంకరం పేట నుంచి సుభాష్ రెడ్డి వచ్చారు.

Hyderabad: ప్రగతి భవన్ చూసేందుకు వచ్చిన కామన్ పబ్లిక్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని తెలియడంతో ప్రగతి భవన్‌ను చూసేందుకు కామన్ పబ్లిక్ వస్తున్నారు. మెదక్ జిల్లా శంకరం పేట నుంచి సుభాష్ రెడ్డి అనే వ్యక్తి వచ్చారు. అయితే భద్రత పరంగా ఇప్పుడు కుదరదని చెప్పి పోలీసులు పంజాగుట్ట పొలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ పదేళ్లలో ఒక్కసారైనా ప్రగతి భవన్‌ను చూసేందుకు వీలు కాలేదని, ఇప్పుడు అవకాశం ఉంటుందేమోనని చూడ్డాడానికి వచ్చనని ఆయన తేలిపారు.

Updated Date - 2023-12-03T16:21:11+05:30 IST