Share News

KTR : మళ్లీ ఇంతకింత అనుభవించాల్సి వస్తుంది.. జాగ్రత్త

ABN , First Publish Date - 2023-11-12T12:37:01+05:30 IST

మళ్లీ ఇంతకింత అనుభవించాల్సి వస్తుంది.. జాగ్రత్త.. అంటూ మంత్రి కే. తారకరామారావు(Minister K. Tarakara Rao) కాంగ్రెస్ శ్రేణులనుద్దేశించి

KTR : మళ్లీ ఇంతకింత అనుభవించాల్సి వస్తుంది.. జాగ్రత్త

హైదరాబాద్ : ‘మళ్లీ ఇంతకింత అనుభవించాల్సి వస్తుంది.. జాగ్రత్త..’ అంటూ మంత్రి కే. తారకరామారావు (Minister K. Tarakara Rao) కాంగ్రెస్ శ్రేణులనుద్దేశించి హెచ్చరించారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజును కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే నష్టపోయేది మీరేనని, మళ్లీ ఇంతకింత అనుభవించాల్సి వస్తుందన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని, గువ్వలకు భద్రత పెంచాలని డీజీపీని కోరుతున్నామని కేటీఆర్ అన్నారు.

GGGGG.jpg

Updated Date - 2023-11-12T12:45:42+05:30 IST