News Ka Das : జగన్ గ్యారేజ్.. ఇక్కడ జీతాలు ఇవ్వబడవు.. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందా..!?

ABN , First Publish Date - 2023-02-28T19:46:13+05:30 IST

దమ్మున్న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చానెల్ మరో వినూత్న ప్రోగ్రామ్‌తో ప్రజా సమస్యలను తెలియజేయడానికి ముందుకొచ్చింది. ‘న్యూస్ కా దాస్’ పేరుతో సెటైరికల్ ప్రోగ్రామ్‌ను ఏబీఎన్ ప్రారంభించింది...

News Ka Das : జగన్ గ్యారేజ్.. ఇక్కడ జీతాలు ఇవ్వబడవు.. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందా..!?

దమ్మున్న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చానెల్ మరో వినూత్న ప్రోగ్రామ్‌తో ప్రజా సమస్యలను తెలియజేయడానికి ముందుకొచ్చింది. ‘న్యూస్ కా దాస్’ పేరుతో సెటైరికల్ ప్రోగ్రామ్‌ను ఏబీఎన్ ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమా విషయాలు, ప్రజా సమస్యలు ఇలా అన్నింటినీ ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ జనంలోకి వచ్చింది.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. రేపో మాపో ఉద్యోగులందరూ భారీ ఎత్తునే ధర్నాకు పరిస్థితులు మెండుగా కనిపిస్తున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యను ‘న్యూస్ కా దాస్’ ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించే ప్రయత్నం చేసింది ఏబీఎన్. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై ఓ లుక్కేయండి..

Updated Date - 2023-02-28T19:46:28+05:30 IST