• Home » Andhra Pradesh Politics

Andhra Pradesh Politics

Krishnam raju: తుళ్లూరు పోలీసుల కస్టడీలోకి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు..

Krishnam raju: తుళ్లూరు పోలీసుల కస్టడీలోకి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు..

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ జర్నలిస్ట్ వీవీఆర్‌ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Nara Lokesh  : 12 లక్షల మంది పిల్లలను బడికి రాకుండా చేసి.. ఫైర్ అయిన లోకేష్

Nara Lokesh : 12 లక్షల మంది పిల్లలను బడికి రాకుండా చేసి.. ఫైర్ అయిన లోకేష్

Nara Lokesh Comments Jagan : జగన్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది బడి పిల్లల భవిష్యత్తు నిర్వీర్యమైందని అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా జగన్ పై సెటైరికల్ కామెంట్లు చేశారు.

Jagan Mohan Reddy: అయినా.. మనిషి మారలేదు!

Jagan Mohan Reddy: అయినా.. మనిషి మారలేదు!

అంతలోనే... ‘మళ్లీ గెలుస్తాం. 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా’ అని పాత పాట అందుకున్నారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర వైసీపీ నేతలతో జగన్‌ సమావేశమయ్యారు.

Posani : ఇకపై రాజకీయాల మాట్లాడను

Posani : ఇకపై రాజకీయాల మాట్లాడను

ఇకపై రాజకీయాలు మాట్లాడనని, ఏ పార్టీని పొగడనని, విమర్శించనని, ఏ పార్టీకి మద్దతివ్వనని సినీనటుడు పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు.

CM Chandrababu: పోలవరం గేమ్‌ చేంజర్‌ !

CM Chandrababu: పోలవరం గేమ్‌ చేంజర్‌ !

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. గేమ్‌ చేంజర్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో కరువును నివారించవచ్చని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు, పోలవరం నిర్మాణంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన లఘు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2027 జూలై నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు.

సేవ ముసుగులో నిలువు దోపిడీ

సేవ ముసుగులో నిలువు దోపిడీ

వైసీపీ హయాంలో సేవ ముసుగులో నిలువు దోపిడీ చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. సీనియర్‌ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇచ్చిన నోటీసు 74కు మంత్రి సమాధానమిచ్చారు.

PV Ramesh : ముమ్మాటికీ కుట్రే!

PV Ramesh : ముమ్మాటికీ కుట్రే!

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్‌ చేయడం వెనుక పెద్దకుట్ర జరిగిందని సీనియర్‌ ఐఏఎస్‌, నాటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్‌ స్పష్టం చేశారు.

AP Govt: జగన్ హయాంలో ఆర్థిక వ్యవహారాలను బహిర్గతం చేసిన ‘నివేదిక’

AP Govt: జగన్ హయాంలో ఆర్థిక వ్యవహారాలను బహిర్గతం చేసిన ‘నివేదిక’

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవహారాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికను బహిర్గతం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలను ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం బుధవారం శాసనసభ ముందు ఉంచింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రతీ రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారా వచ్చాయని పేర్కొంది.

Minister Parthasarathy: వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..

Minister Parthasarathy: వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..

చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె. పార్థసారథి తెలిపారు. గతంలో హామీ ఇచ్చిన వాటితోపాటు లేని వాటినీ సైతం తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అయితే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే రెండు ప్రధాన హామీలను అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

Balineni: జనసేనలో చేరికకు ముహూర్తం ఖరారు

Balineni: జనసేనలో చేరికకు ముహూర్తం ఖరారు

జనసేన పార్టీలో గురువారం అంటే.. 26వ తేదీన చేరనున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తనపై మొదటి నుంచి మంచి అభిప్రాయం ఉందన్నారు. గతంలో రెండు మూడు మీటింగ్స్‌లో వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మంచి వ్యక్తులు ఉన్నారంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారని ఈ సందర్బంగా బాలినేని గుర్తు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి