ఓటు హక్కును వినియోగించుకున్న కొందరు సినీ సెలబ్రెటీలు
ABN, First Publish Date - 2023-11-30T13:43:59+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సీనీ ప్రముఖులు పోలింగ్ బూత్లకు తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.
1/6
సినీ నటుడు నాగార్జున తన భార్య అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్లతో కలిసి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ వద్ద పోలింగ్ బూత్ 151లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
2/6
సీని హీరో రవితేజ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని పోలింగ్ బూత్ 157లో ఓటు వేశారు.
3/6
సీని నటుడు గోపీచంద్ పోలింగ్ బూత్కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
4/6
టాలీవుడ్ నటుడు జగపతిబాబు పోలింగ్ బూత్కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
5/6
హీరో నానీ పోలింగ్ బూత్కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
6/6
టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ తన భార్యతో కలిసి పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేశారు.
Updated at - 2023-11-30T13:44:01+05:30