Maharashtra: లోనావాలా వద్ద లోయలో పడ్డ బస్సు...పలువురికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2023-04-15T07:56:32+05:30 IST

మహారాష్ట్రలోని లోనావాలా వద్ద ప్రయాణికుల బస్సు ప్రమాదవశాత్తూ శనివారం తెల్లవారుజామున లోయలో పడింది...

Maharashtra: లోనావాలా వద్ద లోయలో పడ్డ బస్సు...పలువురికి తీవ్ర గాయాలు
bus rolls down valley

లోనావాలా(మహారాష్ట్ర): మహారాష్ట్రలోని లోనావాలా వద్ద ప్రయాణికుల బస్సు ప్రమాదవశాత్తూ శనివారం తెల్లవారుజామున లోయలో పడింది.(bus rolls down valley)ముంబయి నుంచి పూణే(Mumbai to Pune) వస్తున్న ప్రయాణికుల బస్సు లోయలో పడింది. వేగంగా వస్తున్న బస్సు లోనావాలా( Lonavala) ఖండాలా ఘాట్ వద్ద అదుపు తప్పి లోయలో పడింది.శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో పలువురు బస్సు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.(Several injured) బస్సు లోయలో పడిందనే సమాచారం అందుకున్న పోలీసులు, సహాయ సిబ్బంది, అధికారులు హుటాహుటిన అంబులెన్సులను తీసుకొని సంఘటన స్థలానికి వచ్చారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2023-04-15T07:56:32+05:30 IST