Padma Awards : ఏపీ నుంచి మెరిసిన పద్మాలు ఇవే..

ABN , First Publish Date - 2023-01-25T22:16:40+05:30 IST

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులు ప్రకటించింది..

Padma Awards : ఏపీ నుంచి మెరిసిన పద్మాలు ఇవే..

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులు ప్రకటించింది. మొత్తం 106 అవార్డులు ప్రకటించగా.. ఇందులో పద్మవిభూషణ్ ఆరుగురికి, పద్మభూషణ్‌ 9 మందికి.. పద్మశ్రీ అవార్డులు 91 మందిని వరించాయి. కాగా.. తెలంగాణలో ఇద్దరికి పద్మభూషణ్, ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఇక ఏపీలో ఏడుగురిని పద్మశ్రీ అవార్డులు వరించాయి.

పద్మ శ్రీ వరించింది వీరినే..

1. ఎంఎం కీరవాణి (సంగీతం)

2. కోట సచ్చిదానంద శాస్త్రి (హరికథ)

3. ప్రకాష్‌ చంద్రసూద్‌ (సాహిత్యం, విద్య)

4. గణేష్ నాగప్ప (సైన్స్, ఇంజనీరింగ్)

5. సీవీ రాజు (కళలు)

6. అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్, ఇంజనీరింగ్)

7. సంకురాత్రి చంద్రశేఖర్‌ (సామాజిక సేవ)

Updated Date - 2023-01-25T22:20:22+05:30 IST