Share News

Nara Lokesh: నేడు పిఠాపురం, తుని నియోజకవర్గాల్లో నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర

ABN , First Publish Date - 2023-12-09T07:12:40+05:30 IST

నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర శనివారం నాటికి 217వ రోజుకు చేరుకుంది. నేడు కాకినాడ జిల్లా పిఠాపురం

Nara Lokesh: నేడు పిఠాపురం, తుని నియోజకవర్గాల్లో నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర

కాకినాడ: నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర శనివారం నాటికి 217వ రోజుకు చేరుకుంది. నేడు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం నుంచి నడక ప్రారంభిస్తారు. పిఠాపురం, తుని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర కొనసాగనుంది.

పాదయాత్ర వివరాలిలా ఉన్నాయి.

8.00 – శీలంవారిపాకలు జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభం

9.30 – కోనపాపపేటలో మత్స్యకారులతో సమావేశం

.11.00 – శ్రీరాంపురంలో ఎస్సీలతో సమావేశం

11.05 – పాదయాత్ర తుని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం

12.05 – జిఎంఆర్ హాస్పటల్ వద్ద భోజన విరామం

3.00 – కాకినాడ సెజ్ బాధిత రైతులతో ముఖాముఖి సమావేశం.

సాయంత్రం

4.00 – జిఎంఆర్ హాస్పటల్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.30 – బుచ్చయ్యపేట సెంటర్ లో గ్రామస్తులతో సమావేశం.

6.00 – వాకదారిపేట సెంటర్ లో మాటామంతీ.

6.45 – పెరుమాళ్లపురం దివీస్ ఫ్యాక్టరీ వద్ద స్థానికులతో సమావేశం.

7.00 – ఒంటిమామిడి కొత్తపాకల వద్ద ఆక్వా రైతులతో సమావేశం.

7.45 – ఒంటిమామిడి వద్ద విడిది కేంద్రంలో బస.

కాగా... ఇప్పటివరకు లోకేష్ నడిచిన మొత్తం దూరం 2,974 కి.మీ

Updated Date - 2023-12-09T07:12:42+05:30 IST