Share News

Nara Bhuvaneswari : కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనపై భువనేశ్వరి దిగ్బ్రాంతి

ABN , First Publish Date - 2023-10-30T11:39:15+05:30 IST

కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనపై నారా భువనేశ్వరి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా, కంటకాపల్లి రైలు ప్రమాదంలో 14 మంది మృతి చెందడంపై నారా భువనేశ్వరి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Nara Bhuvaneswari : కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనపై భువనేశ్వరి దిగ్బ్రాంతి

అమరావతి : కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనపై నారా భువనేశ్వరి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా, కంటకాపల్లి రైలు ప్రమాదంలో 14 మంది మృతి చెందడంపై నారా భువనేశ్వరి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని నారా భువనేశ్వరి కోరారు.

Updated Date - 2023-10-30T11:39:15+05:30 IST