Share News

Minister Rajini: వైద్య సేవలను పేదల వద్దకు తీసుకువెళ్లాం..రూ.600 కోట్లతో కేజీహెచ్ అభివృద్ధికి నిధులు

ABN , First Publish Date - 2023-10-27T19:57:43+05:30 IST

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దేలక్ష్యంతో వైద్య సేవలను పేదల వద్దకు తీసుకువెళ్లామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు.

Minister Rajini: వైద్య సేవలను పేదల వద్దకు తీసుకువెళ్లాం..రూ.600 కోట్లతో కేజీహెచ్ అభివృద్ధికి నిధులు

విశాఖపట్నం: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దేలక్ష్యంతో వైద్య సేవలను పేదల వద్దకు తీసుకువెళ్లామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు.


"మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల కోసం రూ. 246 కోట్లు ఖర్చు పెడతాం. వైఎస్సార్ హెల్త్ కేర్ ఫెసిలిటిసీని విస్తృతంగా తీసుకువస్తున్నాం. రూ. 600 కోట్లతో కేజీహెచ్ అభివృద్దికి నిధులు కేటాయిస్తాం." అని మంత్రి విడదల రజని చెప్పారు.

Updated Date - 2023-10-27T19:58:32+05:30 IST