TDP: ఓట్ల జాబితాలో అక్రమాలపై ఈసీ ప్రతినిధులకు టీడీపీ నేతల ఫిర్యాదు
ABN , Publish Date - Dec 23 , 2023 | 05:35 PM
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో టీడీపీ, జనసేన నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేయనున్నారు.
విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులతో టీడీపీ, జనసేన నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేయనున్నారు. నిన్న ఈ రోజు ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించింది. టీడీపీ నేతలు వర్ల రామయ్య, దూళిపాల నరేంద్ర, అశోక్ బాబు, బోండా ఉమ నోవాటెల్ చేరుకున్నారు.