Chandrababu: లాఠీచార్జ్‌లో గాయపడిన టీడీపీ నేతలకు చంద్రబాబు పరామర్శ

ABN , First Publish Date - 2023-01-05T18:50:53+05:30 IST

టీడీపీ నేతలను టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) పరామర్శించారు.

Chandrababu: లాఠీచార్జ్‌లో గాయపడిన టీడీపీ నేతలకు చంద్రబాబు పరామర్శ

చిత్తూరు: టీడీపీ నేతలను టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) పరామర్శించారు. కుప్పం పోలీసుల (Kuppam Police) లాఠీచార్జ్‌లో పలువురు టీడీపీ (TDP) నేతలకు గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో టీడీపీ నేతలు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి వెళ్లి టీడీపీ నేతలను చంద్రబాబు పరామర్శించారు. లాఠీచార్జ్ చేసి పోలీసులు తీవ్రంగా కొట్టారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-01-05T19:01:47+05:30 IST