MP Raghurama: ఆ ఫ్యామిలీ కిడ్నాప్‌పై ప్రధానికి రఘురామ లేఖ

ABN , First Publish Date - 2023-06-17T14:29:27+05:30 IST

ఎంపీ ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్‌పై ప్రధానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు (mp raghurama krishnam raju) లేఖ రాశారు.

MP Raghurama: ఆ ఫ్యామిలీ కిడ్నాప్‌పై ప్రధానికి రఘురామ లేఖ

ఢిల్లీ: ఎంపీ ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్‌పై ప్రధానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు (mp raghurama krishnam raju) లేఖ రాశారు. దీనిపై NIAతో విచారణ జరపాలని ఆయన కోరారు. ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కేసు అంతా అబద్ధమేనని చెప్పారు. 48 గంటలపాటు కిడ్నాపయిన ఎంపీ ఫ్యామిలీకే దిక్కులేకపోతే ఏపీ (AP)లో సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడం తప్ప జగన్‌ చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు (Chandrababu) కట్టిన టిడ్కో ఇళ్లను.. జగన్ (CM Jagan) తానే కట్టినట్లు డబ్బాలు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. క్రైమ్‌ ఆంధ్రాగా విశాఖ తయారైందన్నారు.

Updated Date - 2023-06-17T14:29:27+05:30 IST