AP News: టీడీపీ, వైసీపీలు అడ్డుపడుతున్నాయి: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2023-05-23T16:01:30+05:30 IST

వైసీపీ (YCP) ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తున్నామనే పేరుతో ప్రజలను దోచుకుంటుందని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) మండిపడ్డారు.

AP News: టీడీపీ, వైసీపీలు అడ్డుపడుతున్నాయి: సోము వీర్రాజు

ప్రకాశం: వైసీపీ (YCP) ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తున్నామనే పేరుతో ప్రజలను దోచుకుంటుందని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) మండిపడ్డారు. ఇసుక, గ్రానైట్ అక్రమ రవాణాకు అడ్డాగా వైసీపీ ప్రభుత్వం వ్యవహారిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ (AP)లో బీజేపీనీ బలోపేతం చేస్తున్నామని టీడీపీ, వైసీపీలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం చేసిన అవినీతిపై ఛార్జ్‌షిట్ ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - 2023-05-23T16:01:30+05:30 IST