రంగారెడ్డి జిల్లా: గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘోరం

ABN , First Publish Date - 2022-11-02T11:39:23+05:30 IST

రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం, గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘోరం జరిగింది.

రంగారెడ్డి జిల్లా: గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘోరం

రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం, గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘోరం జరిగింది. విద్యార్థి వంశీ పటేల్ (23) పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటన కాలేజీలో జరిగినప్పటికీ యజమాన్యం సమాచారాన్ని కప్పి పెడుతోంది. తమకు ఏమీ తెలియదని చెబుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-11-02T12:42:37+05:30 IST