Jaggareddy: గాడ్సే వారసులా బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2022-11-20T18:27:26+05:30 IST

స్వాంతంత్ర్యోద్యమంలో హిందూ, ముస్లింలు పాల్గొన్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు.

Jaggareddy: గాడ్సే వారసులా బీజేపీ నేతలు

హైదరాబాద్: స్వాంతంత్ర్యోద్యమంలో హిందూ, ముస్లింలు పాల్గొన్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ (RSS) సావర్కర్ బ్రిటిష్కి ఏజెంట్గా పనిచేశారని, రాహుల్పై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ అవమానించిందని జగ్గారెడ్డి మండిపడ్డారు. రాహుల్గాంధీని హత్య చేస్తాం అని చెబుతారా?, ఇంత దుర్మార్గం ఉంటుందా?.. గాడ్సే వారసులా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు.

Updated Date - 2022-11-20T18:35:17+05:30 IST