AP News: మంత్రి రోజాకు అవమానం

ABN , First Publish Date - 2022-12-26T22:48:10+05:30 IST

Nandyal: ఏపీ టూరిజంశాఖ మంత్రి రోజా (Minister Roja)కు శ్రీశైలంలో అవమానం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పుణ్యక్షేత్రం పర్యటన సందర్భంగా జాబితాలో రోజా పేరు లేదని

AP News: మంత్రి రోజాకు అవమానం

Nandyal: ఏపీ టూరిజంశాఖ మంత్రి రోజా (Minister Roja)కు శ్రీశైలంలో అవమానం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం పుణ్యక్షేత్రం పర్యటన సందర్భంగా జాబితాలో రోజా పేరు లేదని ఆమెను టీటీడీ గేట్ వద్దే పోలీసులు ఆపేశారు. వెంటనే రోజా అధికారులకు ఫోన్ చేయడంతో వారు ఆమె పేరును జాబితాలో చేర్చారు.

Updated Date - 2022-12-26T22:48:11+05:30 IST