Home » Andhra Pradesh » Kurnool
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో వైశాఖ మాస నృసింహ స్వామి జయంతి బ్రహ్మత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
డెంగీ నివారణకు కృషి చేద్దామని డీఎంహెచ్వో వై.ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.
ఆళ్లగడ్డలో తమ ఇంటి ముందు తమ బాడీ గార్డ్ నిఖిల్పై జరిగిన హత్యాయత్నంపై వైసీపీ నాయకులు మొసలి కన్నీరు కార్చొ ద్దని మాజీ మంత్రి అఖిలప్రియ సూచించారు.
కల్లూరు మండలం తడకనపలె, పెద్దటేకూరు గ్రామాల్ల్లో ఉపాధి హామీ పనులను డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి గురువా రం పరిశీలించారు.
మండలంలోని నారపురెడ్డికుంట సెక్షన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో అక్రమంగా తరలిస్తున్న వెదర్లను స్వాధీనం చేసుకున్నట్లు రేంజ్ ఆఫీసర్ నజీర్ఝా తెలిపారు.
శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న శాశ్వత అన్నదాన పథకానికి గురువారం హైదరాబాద్కు చెందిన వీకే అశ్విన్ అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి రూ. 1,01,116 విరాళంగా అందజేశారు.
మహానంది క్షేత్రం గురువారం భక్తుల రద్దీతో కళకళలాడింది.
పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం యంత్రాల కోసం ఆర్జీఎం, శాంతిరామ్ ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్టభద్రత ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.శ్రీనివాసులు, ఎస్పీ కె.రఘువీర్రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం డబ్బును వరదలా పారించాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు.
కేజీఎఫ్ అంటే గుర్తుకొచ్చేది కోలార్ గోల్డ్ ఫీల్డ్. కర్నూలు జిల్లాలోనూ అలాంటి గోల్డ్ ఫీల్డ్ ఒకటుంది.