Share News

YCP: వైసీపీ అభ్యర్థిపై చర్యలకు ఈసీ ఆదేశం

ABN , Publish Date - Apr 19 , 2024 | 08:00 AM

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా వైసీపీ నేతలు, అభ్యర్థులకు అవేమీ పట్టడం లేదు. తాము చేయాలనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. తాజాగా పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళిపై చర్యలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంబటి మురళిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పొన్నూరు మండలం ములుకుదురులో ఆయన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.

YCP: వైసీపీ అభ్యర్థిపై చర్యలకు ఈసీ ఆదేశం

గుంటూరు: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా వైసీపీ నేతలు, అభ్యర్థులకు అవేమీ పట్టడం లేదు. తాము చేయాలనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. తాజాగా పొన్నూరు వైసీపీ (YSRCP) అభ్యర్థి అంబటి మురళిపై చర్యలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంబటి మురళిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పొన్నూరు మండలం ములుకుదురులో ఆయన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ విషయమై సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనాకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు అంబటి మురళి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు అధికారులు నిర్ధారించారు. అంబటి మురళిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి.

ఓ లక్ష్యంతో టీడీపీలోకి వచ్చా

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 19 , 2024 | 08:34 AM