ఏపీ సీఎం చంద్రబాబును భారత యువ  క్రికెటర్‌ నితీశ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర  సచివాలయంలో కలిశారు

భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్‌రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు

సీఎం చంద్రబాబు తో సమావేశం లో నితీష్ కుమార్ రెడ్డి పలు విషయాలను చర్చించారు

ఈ సమావేశంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్‌ పాల్గొన్నారు

అయితే నితీశ్‌కుమార్‌రెడ్డి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) రూ. 25 లక్షలు ప్రకటించింది

ఈ నగదును సీఎం చంద్రబాబు నితీశ్‌కుమార్‌రెడ్డికి అందజేశారు

తెలుగువారి సత్తాను నితీశ్‌ ప్రపంచానికి చాటారని చంద్రబాబు ప్రశంసించారు

ఇంగ్లండ్‌తో జరగబోయే  సిరీస్  కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చంద్రబాబు అన్నారు